Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ కస్టడీకి సామూహిక అత్యాచార కేసు నిందితుడు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (12:43 IST)
హైదరాబాద్ నగరంలోనే కలకలం రేపిన సామూహిక అత్యాచార కేసు నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, బుధవారం పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. 
 
దీంతో ఏ1 నిందితుడుగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిందితుడిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. 
 
మరోవైపు, ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. వారిలో సాదుద్దీన్ ఒకరి. ఈ కామాంధుడు ఒక్కడే మేజర్. మిగిలిన వారంతా మైనర్లు. దీంతో మంగళవారం రాత్రి కోర్టు అనుమతితో జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు... మిగిలిన మైనర్ నిందితులను జ్యువైనల్ హోంకు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో సాదుద్దీన్‌ను పోలీసులు గురువారం తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments