Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 లక్షల సుపారీతో భర్తను ఖతం చేసిన భార్య

Webdunia
శనివారం, 1 జులై 2023 (11:27 IST)
నల్గొండలో రూ.5 లక్షల సుపారీతో భర్తను భార్య చంపించింది. నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి సుపారీ ఇచ్చి భర్తను చంపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. రఘురాములు స్టాంప్ వెండర్‌గా విధులు నిర్వహిస్తూ.. పట్టణంలో విష్ణు కాంప్లెక్స్‌లో కిడ్స్‌వేర్ దుకాణాన్ని ప్రారంభించాడు. నిర్వహణ బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది.
 
భర్త జల్సాలకు అలవాటుపడి.. అప్పులు చేస్తూ..కుటుంబాన్ని పట్టించుకోలేదు. అంతే దీంతో విసిగిపోయిన భార్య భర్తను హత్య చేయించాలని భావించింది. హైదరాబాద్‌లో నివాసం వుంటున్న స్నేహితురాలి భర్త చిలకరాజు అరుణ్‌తో పరిచయం పెంచుకుని అతని సాయం కోరింది.
 
ఇందుకోసం ఐదు లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం రఘురాములను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని దేవరకొండ పోలీసులు మీడియాతో తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments