Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములుగులో ఆర్టీసీ బస్సుకు నిప్పు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గుర్తుతెలియని దండగులు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు తెలుస్తుంది. దీంతో బస్సు వెనుకభాగం స్వల్పంగా కాలిపోయింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 
 
కాగా, రాత్రిపూట బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు డ్రైవర్ కండక్టర్‌లను అప్రమత్తం చేసి వారిని బస్సు నుంచి కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిప్పు పెట్టిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఎవరైనా అకతాయిలు ఈ పని చేశారా లేక మావోయిస్టులా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments