Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌ర్ 25న భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:10 IST)
ముక్కోటి ఉత్స‌వాల‌కు భ‌ద్రాచ‌లం సీతా రామ‌య్య ఆల‌యంలో ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 15 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ఏకాద‌శి ప్ర‌యుక్త అధ్య‌య‌నోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు.

డిసెంబ‌ర్ 24న శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి వారికి తెప్పోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 25న ముక్కోటి ఏకాదశి, ఉత్త‌ర ద్వార‌ ద‌ర్శ‌నం వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఈ వేడుక‌ల‌కు సంబంధించి ఆల‌య అధికారులు ఏర్పాట్లు చేయ‌నున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments