Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌ర్ 25న భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:10 IST)
ముక్కోటి ఉత్స‌వాల‌కు భ‌ద్రాచ‌లం సీతా రామ‌య్య ఆల‌యంలో ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 15 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ఏకాద‌శి ప్ర‌యుక్త అధ్య‌య‌నోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు.

డిసెంబ‌ర్ 24న శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి వారికి తెప్పోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 25న ముక్కోటి ఏకాదశి, ఉత్త‌ర ద్వార‌ ద‌ర్శ‌నం వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఈ వేడుక‌ల‌కు సంబంధించి ఆల‌య అధికారులు ఏర్పాట్లు చేయ‌నున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments