Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే... మోడీ నోటీసులు వచ్చాయి : ఎమ్మెల్సీ కవిత

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (19:19 IST)
తనకు ఈడీ నోటీసులు వచ్చాయని వాటిని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కె.కవిత అన్నారు. ఈ నోటీసులను తాను ఈడీ నోటీసులుగా పరిగణించడం లేదని, మోడీ నోటీసులుగా భావిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ కక్షతో వచ్చినా నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన లేదని తెలిపారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను టీవీ సీరియల్‌గా లాగుతున్నారని కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఈడీ పంపిన నోటీసులు నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తనకు నోటీసులు వచ్చాయని, న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనకు నోటీసులు వచ్చాయన్నారు. ఇవి రాజకీయ కక్షతో వచ్చిన నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన అవసరం లేదని పెద్దగా ఆలోచించాల్సిన అవసరమూ లేదన్నారు. ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ కొత్త ఎపిసోడ్‌ వచ్చిందన్నారు. 
 
సంవత్సరకాలంగా దీనిని టీవీ సీరియల్‌లా లాగుతున్నారని, కాబట్టి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇవి ఈడీ నోటీసులు కాదని, మోదీ నోటీసులు అన్నారు. ఈడీ నోటీసులు నేపథ్యంలో తాను రేపు విచారణకు హాజరుకావడం లేదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ తర్వాతే హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ ఎపిసోడ్ ఇంకెంత కాలం కొనసాగుతుందో ఉండాలన్నారు. గతంలో 2జీ విచారణ చాలా కాలం సాగిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోరన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments