Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (10:57 IST)
తెలుగువారంతా శుభకృత్‌ నామ సంవత్సరం జరుపుకొంటుంటే, తెలంగాణ యువత మాత్రం ఉద్యోగ నామ సంవత్సరం జరుపుకొంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 
 
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవిత శుక్రవారం ప్రత్యేక సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు చేకూరాలని కవిత ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. 
 
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో యావత్‌ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని చెప్పారు. శుభకృత్‌ నామ సంవత్సరంలో మరింత ప్రగతిని సాధించాలని, అన్నివర్గాల ప్రజలు సుఖఃసంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments