Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వే ప్రారంభించిన మంత్రి హరీశ్, ఇది ఎందుకంటే?

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:03 IST)
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వేను మంత్రి హరీశ్ రావు ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించారు. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా 18 ఏళ్లు నిండినవారి ఆరోగ్య పరిస్థితులతో కూడిన సమాచారాన్ని నమోదు చేస్తారు. వారి వివరాలతో కూడిన హెల్త్ కార్డులు ఇస్తారు.

 
ఈ కార్డులు అత్యవసర ఆరోగ్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ములుగు జిల్లాలో ఈ సర్వే 40 రోజుల్లో పూర్తవుతుందని చెప్పిన ఆయన ఈ సర్వే కోసం మొత్తం 197 బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఇందుకోసం రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments