Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (13:04 IST)
హైదరాబాదులో పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కొడుకుతో సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు.
 
అయితే ఈ ఘటనపై అధికార టీఆర్ఎస్‌ పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని కాపాడుతున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. 
 
అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియాకు చూపించారు కూడా.
 
ఈ నేపథ్యంలో మైనర్లు ఉన్న ఫోటోలు, వీడియోలు మీడియా ముందు పెట్టారనే అభియోగంతో రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments