Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో ట్రాక్‌పైకి గంటపాటు నిలిచిపోయిన వ్యక్తి.. చివరికి?

Webdunia
సోమవారం, 2 మే 2022 (22:53 IST)
సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి రావడంతో ఓ గంట పాటు సింగిల్ ట్రాక్‌పైనే నిలిచిపోయాడు. దీంతో రైలు ఆగిపోయింది. 
 
వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి మెట్రో ట్రాక్‌పైకి అడ్డంగా వచ్చాడు. దాంతో అది గుర్తించిన మెట్రో సిబ్బంది, అధికారుల సుమారు గంట పాటు ఆ మార్గంలో సింగిల్ ట్రాక్‌పై మెట్రో రైలును నడిపారు. 
 
ఈ క్రమంలో మెట్రో ట్రాక్‌పై వెళ్లిన యువకుడిని సిబ్బంది పట్టుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం యధావిధిగా మెట్రో ట్రెన్స్‌ను పునరుద్ధరణ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments