Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం - దగ్గుకు మాత్రలు కావాలంటే ఇకపై వివరాలు ఇవ్వాల్సిందే.. ఎక్కడ?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (17:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వైరస్‌కు అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థతుల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటివాటికి మాత్రలు కొనుగోలు చేస్తే వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 
 
అయితే, ఈ వివరాలను సేకరించిన తర్వాత సర్కారు ఏం చేస్తుందన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ వివరాలు ద్వారా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేసేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే.. మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ కొనేవారికి ఇది ఒకింత షాకింగ్ విషయమేనని చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments