Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మళ్లీ తొంగిచూసిన కరోనా.. 24 గంటల్లో 83 కేసులు

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (23:26 IST)
తెలంగాణలో కరోనా మళ్లీ తొంగిచూసింది. కరోనా కనుమరుగైందని అందరూ ఊపిరి పీల్చుకుంటూ., వారి వారి పనుల్లో బిజీబిజీగా వున్న సమయంలో తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా ప్రజల్లో ఆందోళనలు తప్పట్లేదు. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో 8వేల 809 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 83 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 45 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, మెదక్ జిల్లాలో 5 కేసులు, కరీంనగర్ జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.
 
అయితే కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే విషయం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments