Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత చెట్టు కింద కుళ్లిన శవం ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (15:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శవం చింత చెట్టు కింద కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మున్సిపల్ అతివేల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించలేదు. ఇదే విషయంపై ఆయన భార్య ఈనెల 6వ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేసమయంలో కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా, ఆయన శవం చింత చెట్టు కింద కనపడింది. 
 
కాగా శుక్రవారం అతివేల్లి లోని ఓ సిమెంట్ పైపులు తయారీ కంపెనీ సమీపంలోని చింతచెట్టు కింద పడిపోయింది. అక్కడి వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అని స్థానికులు తెలిపారు. పోలీసులు సదరు మృతదేహం తప్పిపోయిన గడ్డం ప్రకాష్‌గా గుర్తించారు. 
 
వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయనే చెట్టుకు ఊరివేసుకొని ఉంటాడని... మృతిదేహం 10 రోజులపైగా కుళ్లి పోయి చెట్టు కింద పడిపోయిందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments