Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత చెట్టు కింద కుళ్లిన శవం ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (15:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శవం చింత చెట్టు కింద కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మున్సిపల్ అతివేల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించలేదు. ఇదే విషయంపై ఆయన భార్య ఈనెల 6వ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేసమయంలో కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా, ఆయన శవం చింత చెట్టు కింద కనపడింది. 
 
కాగా శుక్రవారం అతివేల్లి లోని ఓ సిమెంట్ పైపులు తయారీ కంపెనీ సమీపంలోని చింతచెట్టు కింద పడిపోయింది. అక్కడి వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అని స్థానికులు తెలిపారు. పోలీసులు సదరు మృతదేహం తప్పిపోయిన గడ్డం ప్రకాష్‌గా గుర్తించారు. 
 
వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయనే చెట్టుకు ఊరివేసుకొని ఉంటాడని... మృతిదేహం 10 రోజులపైగా కుళ్లి పోయి చెట్టు కింద పడిపోయిందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ చిత్రీకరణ పూర్తి

కల్కి 2898ఎడి తో ప్రభాస్ కొత్త సినిమాల పై ప్రభావం

కల్కి లో అర్జునుడి క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ

బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కు కేన్సర్!!

మలేషియా బయలుదేరిన కమల్ హాసన్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

తర్వాతి కథనం
Show comments