Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నికి ఆహుతైన వారసత్వ సంపద - రూ.20 కోట్ల బుగ్గిపాలు

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (10:57 IST)
సికింద్రాబాద్ నగరంలో వారసత్వ సంపద అగ్నికి ఆహుతైంది. మొత్తం రూ.20 కోట్ల విలువ చేసే ఆస్తి బుగ్గిపాలైంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అవి క్షణాల్లోనే క్లబ్ మొత్తానికి వ్యాపించి క్లబ్ మొత్తం కాలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో 20 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి దగ్ధమైనట్టు సమాచారం. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందువల్ల స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments