Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై25న పెట్‌ అడాప్షన్‌, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్న మార్స్‌ పెట్‌కేర్‌

Webdunia
గురువారం, 22 జులై 2021 (22:54 IST)
యానిమల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ వెట్స్‌ సొసైటీ ఫర్‌ యానిమల్స్‌ వెల్ఫేర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (వీఎస్‌ఏడబ్ల్యుఆర్‌డీ)తో కలిసి మార్స్‌ పెట్‌కేర్‌ సంస్ధ ఈ నెల 25వ తేదీన హైటెక్‌ సిటీ వద్ద నున్న వీ కన్వెన్షన్‌ సెంటర్‌లో పెట్‌ అడాప్షన్‌, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించబోతుంది.

ఈ ఆరోగ్య శిబిరం ద్వారా వీధి జంతవుల పట్ల అవగాహన కల్పిస్తూనే కుక్క, పిల్లి పిల్లలను దత్తత తీసుకునేందుకు  నగరవాసులనూ ప్రోత్సహించనున్నారు. వరుసగా నిర్వహించబోయే ఈ ఆరోగ్య శిబిరాలలో మొదటి దానిని ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి వీ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

ఈ పెట్‌ హెల్త్‌ శిబిరంలో భాగంగా రెండు మొబైల్‌ డాగ్‌ క్లీనిక్స్‌ను సైతం అందుబాటులో ఉంచనున్నారు. పెంపుడు జంతువుల ఆరోగ్య పరీక్షలను చేయడంతో పాటుగా యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌లను సైతం ఇక్కడ అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌లోని  వెటర్నరీ సైన్స్‌ కాలేజీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసన్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ తో పాటుగా వీఎస్‌ఏడబ్ల్యుఆర్‌డీ ఫౌండర్‌ డాక్టర్‌ మురళీధర్‌ దాసరి తదితరులు పలు అంశాలపై ఉపన్యసించనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెబితే కట్ చేశారు.. అనన్య

సంగీతాభిమానులను అలరించటానికి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో కల్కి పోటీ పడుతుందా? అదో తలనొప్పి!

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments