Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్య

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (11:59 IST)
భార్య వివాహేతర సంబంధాల కారణంగా ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భగత్ నగర్‌కు చెందిన మార్త అశోక్ - పుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలీగడ్ పూర్‌కు చెందిన బొద్దు రజితతో 2021 జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ ఉద్యోగ రీత్యా ఇటీవల అమృతసర్ వెళ్లాడు.
 
ఈక్రమంలో ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొప్ప రాకేష్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. రజితను హెచ్చరించినా ఎలాంటి మార్పు లేదు. దీనికి తోడు ప్రియుడితో కలిసి వేధింపులకు రజిత గురిచేసింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్‌ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments