Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

Webdunia
గురువారం, 23 జులై 2020 (23:56 IST)
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ హాస్పిటల్ భవనంపై నుంచి దూకి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి నరేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం శ్వాస సంబంధ సమస్యలతో హాస్పిటల్లో చేరిన నరేందర్ కరోనా వచ్చిందని అనుమానంతో ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు.
 
చెట్ల మీద పడిపోయి తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన నరేందర్‌ను తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేదు.చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా వైరస్ కన్నా భయం 
చాలా ప్రమాదమని వైద్యులు, మానసిక నిపుణులు ఒకవైపు దైర్యం చెపుతున్నా ఇటువంటి ఘటనలు జరగడం విషాదం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments