Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

Webdunia
గురువారం, 23 జులై 2020 (23:56 IST)
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ హాస్పిటల్ భవనంపై నుంచి దూకి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి నరేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం శ్వాస సంబంధ సమస్యలతో హాస్పిటల్లో చేరిన నరేందర్ కరోనా వచ్చిందని అనుమానంతో ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు.
 
చెట్ల మీద పడిపోయి తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన నరేందర్‌ను తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేదు.చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా వైరస్ కన్నా భయం 
చాలా ప్రమాదమని వైద్యులు, మానసిక నిపుణులు ఒకవైపు దైర్యం చెపుతున్నా ఇటువంటి ఘటనలు జరగడం విషాదం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments