Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడుతో అత్త రాసలీలలు... బయటకు తెలియడంతో సూసైడ్!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటకు తెలియడంతో మనస్తాపం చెందిన వారు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా దేవునూర్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేవునూరు గ్రామానికి చెందిన మాధవి (35) అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన సుమన్ (35) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పైగా మాధవికి సుమన్ అల్లుడు వరుస అవుతాడు.

గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వీరి వ్యవహారం ఇటీవల బట్టబయలైంది. దీంతో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడసాగారు. ఈ మాటలతో మనస్తాపం చెందిన  వారిద్దరూ పెద్దజాలుగుంట వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments