Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి వివాహితతో ప్రియుడు, పక్కగదిలో దాక్కున్న మహిళ భర్త ఏం చేశాడంటే...

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:32 IST)
మహిళతో వివాహేతర సంబంధం అతడి ప్రాణం తీసింది. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్న సంగతి ఇరు కుటుంబాలకు తెలిసి గొడవకు దారి తీసింది. ఐతే విషయం పెద్దల వద్దకు వెళ్లడంతో పంచాయతీ పెట్టి ఇకపై ఆ మహిళకు దూరంగా వుండాలని హెచ్చరించి వదిలేశారు. కానీ అతడు మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.
 
వారం తిరగక ముందే మళ్లీ అర్థరాత్రి వేళ వివాహిత వద్దకు వచ్చి తన కోర్కె తీర్చాలంటూ గొడవకు దిగాడు. అప్పటికే పక్క గదిలో మాటు వేసి వున్న మహిళ భర్త, మరికొందరు అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. తన భార్యతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కసికొద్దీ మహిళ భర్త కొయ్య తీసుకుని గొడ్డును బాదినట్లు బాదాడు.
 
ఆ దెబ్బలు తాళలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత మహిళ భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. మృతుడు రాములుది జానంపేట కాగా మహిళది తిమ్మాపూర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments