Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి తోటకు దొంగతనం చేసేందుకు వచ్చారని కట్టేసి కొడుతూ పేడ తినిపించారు

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:01 IST)
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో దారుణం చోటుచేసుకుంది. తమ పెంపుడు కుక్క కనపించడంలేదంటూ ఇద్దరు బాలురు మామిడితోటలో వెతుకుతుండగా ఆ తోట కాపలాదారు వారిని పట్టుకున్నాడు. మామిడికాయలు దొంగతనం చేసేందుకు వచ్చారంటూ వారిని కట్టేసి చితక బాదడమే కాకుండా వారితో పేడ తినిపించాడు.
 
ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ బిడ్డల పట్ల పశువుల కంటే హీనంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలుర పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments