Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం.. తల, మొండెం వేరు అయ్యాయి

Webdunia
సోమవారం, 16 మే 2022 (14:45 IST)
మహబూబాబాద్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
గుర్తు తెలియని ఓ లారీ బైక్ ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తల, మొండెం వేరు అయ్యాయి దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
మృతి చెందిన వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాజారామ్ తండాకు చెందిన బానోత్ రవి గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments