Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలిలోని పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:26 IST)
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పేకాట స్థావరాన్ని మాదాపూర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. ఓ అపార్ట్‌మెంట్లోని ఫ్లాట్‌లో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.9లక్షల నగదు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
 
కాకర్ల మాధవరెడ్డి అనే వ్యక్తి గచ్చిబౌలి గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఓ ఫ్లాట్‌ను రోజుకు రూ.6వేల చొప్పున అద్దెకు తీసుకుని ఈ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
దీనిపై స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. నిర్వాహకుడు మాధవరెడ్డితో పాటు 12 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments