యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు

Webdunia
గురువారం, 22 జులై 2021 (13:06 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో యాదాద్రి ఒకరి. ఈ ఆలయ పునర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. 
 
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
 
కాగా ఇటీవల యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ నిర్మాణ పనులను అధికారులు పకడ్బందీగా నిర్వహించకపోతే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments