Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాల్ దర్వాజా బోనాల జాతరః పట్టువస్త్రాలు సమర్పించనున్న తలసాని

Webdunia
శనివారం, 15 జులై 2023 (16:41 IST)
లాల్ దర్వాజా బోనాల జాతరకు సమయం ఆసన్నమైంది. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటు, ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా సర్కారు తరపున మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 
 
ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించడం జరిగింది. ఇక ఈ వచ్చే ఆదివారం లాల్ దర్వాజాలో బోనాల జాతరతో  ఈ పండుగ ముగియనుంది.
 
లాల్ దర్వాజ బోనాలు నిజాంల కాలంలోనే సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. ఈ బోనాలు 115 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments