Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని గదికి పిలిచి మత్తుమందు కలిపి ఇచ్చిన కంప్యూటర్ టీచర్, ఆ తరువాత ఏమైంది?

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (20:49 IST)
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు ఆమె. కోరికలను తట్టుకోలేకపోయింది. దీంతో తన విద్యార్థులతో తన కోర్కెను తీర్చుకోవాలనుకుంది. కానీ చివరకు ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ రామాంతపూర్ లోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాల అది. బి.కాం మొదటి సంవత్సరం చదువుతున్న మోహన్ పరుగెత్తుకుంటూ ప్రిన్సిపల్ గదికి వచ్చాడు. సర్..నన్ను కంప్యూటర్ టీచర్ మత్తు పదార్థం ఇచ్చి లోబరుచుకుంది. తన గదిలోకి తీసుకెళ్ళి నన్ను శారీరకంగా వాడుకుంది అంటూ ఫిర్యాదు చేశాడు.
 
అంతేకాదు తన మెయిల్‌కు కంప్యూటర్ టీచర్ అశ్లీల వీడియోలు, ఫోటోలను పంపించిందంటూ ప్రిన్సిపల్‌కు చూపించాడు. వాటిని చూసిన ప్రిన్సిపల్ షాకయ్యాడు. ఎప్పుడు తన పని తాను చూసుకుంటూ వెళుతూ సైలెంట్‌గా ఉండే కంప్యూటర్ టీచర్ సోని ఇలా చేసిందా అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
రంగంలోకి దిగిన పోలీసులు మోహన్ మెయిల్స్‌ను చెక్ చేశారు. ఆ తరువాత సోనిని విచారించారు. దీంతో అసలు విషయాన్ని ఒప్పేసుకుంది సోని. మోహన్‌ను తన గదికి తీసుకెళ్ళి కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చినట్లు ఒప్పుకుంది. ఆ తరువాత శారీరకంగా తనను లోబరుచుకున్నట్లు కూడా విచారణలో వెల్లడించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోనిని కళాశాల యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments