Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్.. నేటి నుంచి అసెంబ్లీకి...

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:34 IST)
కరోనా వైరస్ బారినపడిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని తెరాస పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
ఇటీవలే కరోనా వైరస్ బారినపడిన మంత్రి కేటీఆర్‌కు సోమవారం వైద్యులు పరీక్షలు చేయగా, కోవిడ్ నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని తెలిపారు. ఈ ఫలితంలో కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
దీంతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రారంభమయ్యే సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతారని తెరాస ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments