Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతులను చంపడంతోనే కొండగట్టు ఆంజనేయుడికి కోపమా... అందుకే ప్రమాదం జరిగిందా?

కొండగట్టు అంజన్నకు ఆగ్రహం వచ్చిందా? ఆంజనేయుడుకి ప్రతిరూపమని భావించే వానరాలను చంపడం వల్లే బస్సు ప్రమాదం సంభవించిందా? జగిత్యాల వాసులు ఎక్కడ కలిసినా ఇవే అంశాలు చర్చించుకుంటున్నారు. నాలుగు రోజులు క్రితం కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని గోవి

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (21:09 IST)
కొండగట్టు అంజన్నకు ఆగ్రహం వచ్చిందా? ఆంజనేయుడుకి  ప్రతిరూపమని భావించే వానరాలను చంపడం వల్లే బస్సు ప్రమాదం సంభవించిందా? జగిత్యాల వాసులు ఎక్కడ కలిసినా ఇవే అంశాలు చర్చించుకుంటున్నారు. నాలుగు రోజులు క్రితం కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని  గోవిందారం దారి ప్రక్కన 60 కోతుల కళేబరాలు కనిపించాయి.
 
గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ షాక్ పెట్టి కోతులను హతమార్చినట్టుగా ఉందని కొడిమ్యాల రేంజర్ బుర్ర లత అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే... అదీ అంజన్నకు ప్రీతిపాత్రమైన మంగళవారమే కొండగట్టు ఘాట్ రోడ్ పైన బస్సు బోల్తా పడటం, ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. 
 
కోతులు కళేబరాలు లభ్యమైన సంఖ్యలోనే ప్రయాణికులు మృతి చెందడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోతులను చంపడంతోనే అంజన్నకు ఆగ్రహం వచ్చి వుంటుందని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments