Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యం.. ఖమ్మంలో దారుణ ఘటన

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:43 IST)
తె లంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. స్థానికంగా నెలకొన్న.. ఒక భూ వివాదంలో లేడీ ఎస్సై.. ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిచి, ఇష్టమొచ్చినట్లు తిట్టి ఆ తర్వాత చితకబాదింది. 
 
బాధితుడి బొటనవేలు విరిగిపోయేలా లాఠీతో తీవ్రంగా ఇష్టమొచ్చినట్లు కొట్టింది. తన తప్పు లేకున్నా స్టేషన్‌కు తీసుకువచ్చి, అమానుషంగా ప్రవర్తించారని బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
 
సివిల్ వివాదంలో కలగజేసుకోవడమే కాకుండా స్టేషన్‌కు పిలిచి నోటికొచ్చినట్లు తిడుతూ, విచక్షణారహితంగా కొట్టిందంటూ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments