Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి మోడీతో భేటీ కానున్న కేసీఆర్...

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి చెప్పనున్నారు. హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధాన మంత్రితో

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (22:06 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి చెప్పనున్నారు. హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధాన మంత్రితో చర్చించనున్నట్టు సమాచారం. 
 
వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధుల సమకూర్చడం, సెక్రేటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం కేటాయించడం, రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యంగ సవరణ చేయడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానమంత్రితో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments