Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో భారీ పేలుడు... 8 మంది మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్వారీలోని షెడ్డులో ఉన్న 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భారీగా శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు పరుగులు తీశారు.

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (21:56 IST)
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్వారీలోని షెడ్డులో ఉన్న 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భారీగా శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు పరుగులు తీశారు. 
 
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. కర్నూలు ఘటనపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments