Webdunia - Bharat's app for daily news and videos

Install App

15నెలల బాలుడు.. అయస్కాంతాన్ని మింగేశాడు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (13:41 IST)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 నెలల బాలుడు అయస్కాంతాన్ని మింగేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యానగర్ కాలనీకి చెందిన జీవన్, కవిత దంపతుల కుమారుడు 15 నెలల కేతు రోజూ మాదిరిగా శుక్రవారం ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న అయస్కాంతాన్ని నోటిలో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతులోకి వెళ్లిపోయింది. 
 
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించిన వైద్యులు.. అధునాతన పద్ధతుల ద్వారా శస్త్ర చికిత్స చేసి అయస్కాంతాన్ని తొలగించారు. బాలుడు క్షేమంగా బయటపడటంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments