మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం : రేవంత్‌పై కవిత ఫైర్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్సీ కె.కవిత మండిపడ్డారు. మొసలు కన్నీరు కార్చడం ఆపాలని రేవంత్‌కు ఆమె హితవు పలికారు. అంతేకాకుండా, ఈ మొసలి కన్నీరు కార్చడం మీ నాయకత్వం లక్షణం అంటూ విమర్శలు చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ తల్లిని, తెలంగాణ అమరవీరులను అవమానించినపుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రేవంత్‌ను ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ నమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. 
 
కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు పదేపదే అవమానిస్తున్నారని, అలాంటి సమయంలో మీ పార్టీకి మద్దతుగా సీఎం కేసీఆర్ మాట్లాడారని కవిత తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండిచారన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలను కేసీఆర్ నిలబెట్టారని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments