Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా నీటిపారుద‌ల శాఖ జోరు: 879 కొత్త పోస్టులు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (20:23 IST)
తెలంగాణా నీటి పారుదల శాఖ మంచి జోరుమీద ఉంది. ఆ శాఖ‌లో 879 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ,  ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు కొత్త పోస్టుల‌ను ప్ర‌క‌టించారు.

కొత్తగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (అడ్మిన్‌)ను ఆదేశించారు. భర్తీకి ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్‌లు, ఫిట్టర్లు, పంప్‌ ఆపరేటర్లు, జనరేటర్‌ ఆపరేటర్‌ సహా మొత్తం 11 విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 532, ఎలక్ట్రీషియన్లు 109, ఫిట్టర్లు 45, ఫ్లడ్‌ గేట్‌ ఆపరేటర్లు 79, పంప్‌ ఆపరేటర్లు 44, జనరేటర్‌ ఆపరేటర్లు 43, ఇతర పోస్టులు 27 భ‌ర్తీ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments