వరుడిపై ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిన వధువు

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. వరుడిపై తన ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిందోవధువు. ఈ దారుణం జనగామ జిల్లాలోని రఘునాథపల్లెలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీ

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (12:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. వరుడిపై తన ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిందోవధువు. ఈ దారుణం జనగామ జిల్లాలోని రఘునాథపల్లెలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రఘునాథపల్లెకు చెందిన యాకయ్య అనే యువకుడితో అరుణ అనే యువతికి పెళ్లి నిశ్చమైంది. దీంతో వీరి పెళ్లి శుక్రవారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అరుణకు బాలస్వామి అనే యువకుడిని ప్రేమించింది. అదేసమయంలో యాకయ్యను పెళ్లి చేసుకోవడం అరుణకు ఇష్టంలేదు. 
 
దీంతో యాకయ్యతో తన పెళ్ళి చెడగొట్టేందుకు ప్రియుడు బాలస్వామితో దాడి చేసేలా అరుణ ప్లాన్ వేసింది. తమ ప్లాన్‌లో భాగంగా, యాకయ్యపై బాలస్వామి యాసిడ్‌ పోసి అగ్గిపుల్లగీసి నిప్పంటించాడు. దీంతో వరుడుకి 60 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. 
 
ఆ వెంటనే యాకయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, వధువు అరుణ్, ఆమె ప్రియుడు బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments