Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (12:27 IST)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 40 కార్లలలో 20 బృందాలుగా విడిపోయిన అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో ఈ సోదాలకు జరుపుతున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్ను చెల్లింపుల్లో ఈ కంపెనీ భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. దీనిపై పక్కా సమాచారం సేకరించిన ఐటీ అధికారులు ఈ సోదాలకు దిగారు. 
 
ఆ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లతోపాటు బాచుపల్లి, చందా నగరులోనూ ఏక కాలంలో ఈ సోదాలకు దిగారు. ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోకూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఏకంగా 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోది. గత కొంతకాలంగా ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా సోదాలు జరుపుతుండం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments