Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష జ్వరమా లేక నిఫా వైరస్ సోకిందా? పెద్దపల్లిలో బాలిక అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (08:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. విష జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఈ బాలిక చనిపోయిందని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో నిఫా వైరస్ కలకలం రేగింది. ఈ వైరస్ సోకి కేరళ రాష్ట్రంలో నలుగురు చనిపోగా మరికొంత మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక విషజ్వరంతో చనిపోవడం గమనార్హం. 
 
ఆ బాలిక హన్మకొండ జిల్లా మడికొండలోని గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు వారం రోజులుగా జ్వరం వస్తూపోతుంది. జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయారు. విషజ్వరంతో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలొకంది. మృతురాలిని ఆరేపల్లి గ్రామ పరిధిలిలోని మల్లయ్యపల్లెకు చెందిన కోడి శ్యాం రజితల పెద్ద కుమార్తె అశ్వితగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments