Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే భారత దేశానికి మంచి గుర్తింపు.. కిషన్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:27 IST)
స్వచ్ఛ భారత్ వలన ప్రపంచంలోనే భారత దేశానికి ఒక మంచి గుర్తింపు వచ్చిందని హోం శాఖ సహాయ మంత్రి హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. "రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 
 
మహాత్మా గాంధీ 150 జయంతి వేడుకలు సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రధాని పిలుపు మేరకు గత నాలుగు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. 
 
స్వచ్ఛ భారత్ కార్యక్రమం వలన దేశ వ్యాప్తంగా 10 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. ఇంకా మరుగుదొడ్లు లేని వారు ఉంటే మీరు కోరుకున్న స్థలాల్లో ప్రభుత్వం కట్టేందుకు సిద్ధంగా ఉంది. నగరంలో నిర్దేశించిన స్థలంలో చెత్తను వెయ్యాలి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలి. స్వచ్ఛ భారత్ వలన ప్రపంచంలోనే భారత దేశానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది" అన్నారు.
ఈ సందర్భంగా పలువురుకి మొక్కలు పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments