Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే భారత దేశానికి మంచి గుర్తింపు.. కిషన్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:27 IST)
స్వచ్ఛ భారత్ వలన ప్రపంచంలోనే భారత దేశానికి ఒక మంచి గుర్తింపు వచ్చిందని హోం శాఖ సహాయ మంత్రి హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. "రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 
 
మహాత్మా గాంధీ 150 జయంతి వేడుకలు సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రధాని పిలుపు మేరకు గత నాలుగు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. 
 
స్వచ్ఛ భారత్ కార్యక్రమం వలన దేశ వ్యాప్తంగా 10 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. ఇంకా మరుగుదొడ్లు లేని వారు ఉంటే మీరు కోరుకున్న స్థలాల్లో ప్రభుత్వం కట్టేందుకు సిద్ధంగా ఉంది. నగరంలో నిర్దేశించిన స్థలంలో చెత్తను వెయ్యాలి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలి. స్వచ్ఛ భారత్ వలన ప్రపంచంలోనే భారత దేశానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది" అన్నారు.
ఈ సందర్భంగా పలువురుకి మొక్కలు పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments