Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు... ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:37 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 40 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. ముఖ్యంగా, కళామందిర్ షాపులు, డైరెక్టర్ల గృహాల్లో ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మంగళవారం ఉదయం ఆరు గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ నివాసాలకు చేరుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు.. వారి ఇళ్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణంలలో ఉన్న కళామందిరి షాపుల్లో ఈ తనికీలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments