Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు... ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:37 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 40 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. ముఖ్యంగా, కళామందిర్ షాపులు, డైరెక్టర్ల గృహాల్లో ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మంగళవారం ఉదయం ఆరు గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ నివాసాలకు చేరుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు.. వారి ఇళ్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణంలలో ఉన్న కళామందిరి షాపుల్లో ఈ తనికీలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments