Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఒక్క రోజు రూ. 150 కోట్లకు మద్యం తాగేశారు

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:49 IST)
తెలంగాణ ప్రజలకు దసరా వచ్చిందంటే చాలు పట్నం, పల్లె అన్న తేడా లేకుండా కుటుంబమంతా ఏకమై సందడిగా గడుపుతుంటారు.

ఇక ఏముంది అందరూ ఒక్కదగ్గరుంటే మందు, ముక్క లేకుండా ఎలా.. అందుకే రాష్ట్రమంతా ఏకమై రికార్డు స్థాయిలో తాగేశారు. ఏకంగా కేవలం ఒక్క రోజులో దాదాపు రూ. 150 కోట్లకు పైగా మద్యం తాగేశారు.

అయితే కరోనా కారణంగా చల్లటి పదార్థాలు తీసుకోవద్దని డాక్టర్లు చెప్పడంతో బీర్లు తాగని మందుబాబులు, ఇప్పుడు ఆ భయం లేకపోవడంతో కొన్ని నెలల తర్వాత చల్లగా తాగేశారు. యూత్ అంతా పట్టుబట్టి బీర్ల అమ్మకాలను 53 శాతం పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments