Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడు బండి నడుపుతుంటే వెనుక కూర్చొన్న యువకుడు గొంతుకోశాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (11:34 IST)
హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో ఓ యువకుడి మరో యువకుడి గొంతు కోశాడు. వెనుక కూర్చొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది.
 
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాఫానగర్‌లో నివసించే మహ్మద్‌ అబ్దుల్‌ షారుఖ్‌(24)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి యాక్టివా (టీఎస్‌ 12 ఈఈ 3501)పై బయటకు వెళ్లాడు. 
 
అయితే… జహనుమా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా బండి నడుపుతున్న పారుఖ్‌ను వెనకకూర్చున్న వ్యక్తి గొంతుకోశాడు.. కిందపడిన ఫరూఖ్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి సత్తార్‌ హోటల్‌ ముందు పడి మృతి చెందాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌, ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, ఎస్సై వెంకటేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments