Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో మద్యం సేవిస్తూ దొరికిన హైదరాబాద్ కార్పొరేటర్ కుమారుడు

హైదరాబాద్‌ నగర యువత ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీలకు చెందిన తనయులు మరింతగా రెచ్చిపోతున్నారు. తమ తండ్రులు, తల్లుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు.

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (11:02 IST)
హైదరాబాద్‌ నగర యువత ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీలకు చెందిన తనయులు మరింతగా రెచ్చిపోతున్నారు. తమ తండ్రులు, తల్లుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా కార్పొరేటర్ కుమారుడు తన స్నేహితులతో కలిసి శ్మశానవాటికలో మద్యం సేవిస్తూ సాక్షాత్ నగర్ మేయర్‌ కంటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించే నిమిత్తం నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లారు. అదేసమయంలో కొంతమంది యువకులు శ్మశానమే వేదికగా, అక్కడున్న సమాధులే టేబుళ్లుగా చేసుకుని మందు కొడుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 
 
దీంతో, ఆగ్రహించిన ఆయన.. ఆ యువకులను అదుపులోకి తీసుకోవాలని, పోలీస్ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మి కుమారుడు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments