Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో పడక గదిలో భర్త... పట్టుకుని చితకబాదిన భార్య...

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (11:43 IST)
పిల్లలు పుట్టలేదని పరాయి స్త్రీతో పడక సుఖం పొందుతున్న కట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత అతనితోపాటు.. పరాయి స్త్రీ చితక్కొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వనస్థలిపురంలోని శక్తినగర్‌లో నివాసముంటున్న కరీంనగర్‌ జిల్లాకు చెందిన పద్మకు, చింతల్‌కుంటకు చెందిన శ్రీనివా‌స్‌ అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది. 
 
పద్మకు సంతానం లేకపోవడంతో భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పైగా, పద్మను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మ తన తండ్రితో కలిసి భర్త శ్రీనివాస్‌ ఉంటున్న ఆ మహిళ ఇంటికి వెళ్లింది. అంతటితో ఆగకుండా భర్త శ్రీనివా‌స్‌ను తీవ్రంగా కొట్టింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments