Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక రా... అమ్మ అంత పనిచేసిందా?

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:07 IST)
ఓ తల్లి పేగు బంధాన్ని తెంపుకుంది. కుమారుడిని రైలు ఎక్కించి పంపిన తల్లిదండ్రులకు బుధవారం పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని రామంతాపూర్ కు చెందిన అంబికకు కుమారుడు మణికంఠ వున్నారు. భర్త చనిపోవడంతో శ్రీను అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరిక పాప జన్మించింది.  
 
ఎనిమిదేళ్ల మణికంఠ చెప్పిన మాట వినడం లేదని, ఎదురుతిరుగుతున్నాడని మంగళవారం సాయంత్రం వారు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే కాకతీయ ఫ్యాసింజర్ ఎక్కించారు. 
 
ఎక్కడైనా బతుకు, పెరిగి పెద్దయ్యాక తమ వద్దకు రమ్మని చెప్పింది. ఆపై రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన కొందరు.. స్టేషన్ ఘన్ పూర్ ఠాణా అప్పగించారు. బుధవారం తల్లిదండ్రులను రప్పించి కౌన్సిలింగ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments