హైదరాబాద్‌ - శ్రీనగర్‌ విమాన సర్వీసులు ప్రారంభం

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (09:22 IST)
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీనగర్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.  జీహెచ్‌ఐఏఎల్‌ - ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ప్రయాణికులకు స్వాగతం పలికిన అనంతరం ఉదయం 6.15 గంటలకు 88 మందితో మొదటి విమాన సర్వీసు శ్రీనగర్‌కు బయలుదేరింది.

ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ - శ్రీనగర్‌ విమాన సర్వీసులు ప్రతి వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారం రాకపోకలు సాగిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments