Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (08:20 IST)
హైదరాబాద్ నగర వాసుల ప్రయాణ అవసరాలు తీర్చే ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను సోమవారం రద్దు చేశారు. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతులు వంటి సమస్యల కారణంగా పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. సోమవారం ఒక్క రోజే ఏకంగా 36 సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. వీటితో విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలను సైతం రద్దు చేసినట్టు తెలిపింది. 
 
కాగా, సోమవారం రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ - లిగంగంపల్లిల మధ్య నడిచే 18 రైళ్లు, ఫలక్‌నుమా - లింగంపల్లిల మధ్య నడిచే 16 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లిల మధ్య నడిచే 2 సర్వీసులు, విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments