Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (08:20 IST)
హైదరాబాద్ నగర వాసుల ప్రయాణ అవసరాలు తీర్చే ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను సోమవారం రద్దు చేశారు. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతులు వంటి సమస్యల కారణంగా పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. సోమవారం ఒక్క రోజే ఏకంగా 36 సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. వీటితో విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలను సైతం రద్దు చేసినట్టు తెలిపింది. 
 
కాగా, సోమవారం రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ - లిగంగంపల్లిల మధ్య నడిచే 18 రైళ్లు, ఫలక్‌నుమా - లింగంపల్లిల మధ్య నడిచే 16 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లిల మధ్య నడిచే 2 సర్వీసులు, విశాఖపట్టణం - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments