Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సందర్భంగా పల్లెవైపు ప్రయాణమౌతున్న భాగ్యనగర వాసులు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (12:55 IST)
దసరా సందర్భంగా భాగ్యనగర వాసులు తమ సొంత ఊళ్లకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణ జిల్లాకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాదులోని ప్రధాన బస్టాప్‌లన్నీ రద్దీగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది పండుగకు వెళ్లే వారి సంఖ్య కొంత వరకు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
 
సికింద్రాబాద్ జూబ్లీ బస్టేషన్ దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాప్ అంతా సందడిగా కనిపిస్తోంది. మరోవైపు పండుగ సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్టీసీ కోవిడ్ నిబంధనలు ప్రకారం ప్రజలు ప్రయాణించేలా చర్యలు చేపట్టింది.
 
ప్రయాణికుల రద్దీ, అవసరాలను బట్టి మరిన్ని సర్వీసులు నడిపేందుకు బస్సులు సిద్దం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికులపై కోవిడ్ నిఘా పెంచడంతోపాటు అన్నీ బస్సులకు శానిటైజేషన్ చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం