Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దౌర్భాగ్యానికి కేసీర్ కారణం: విజయశాంతి ఫైర్

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:32 IST)
అతి భారీ వర్షాలతో హైదరాబాదు నగరం అతలాకుతలం అయిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. జంట నగగరాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు ప్రజలు ఎప్పడూ లేనంత కష్టాల్లోకి కూరుకోపోయారు. వీధుల్లో వరద నీరు కాలువల్లా పారిందని, రోడ్లపై వరదల్లా ప్రవహించిందని తెలిపారు.
 
ఈ దౌర్భాగ్యానికి పాలకులే కారణమని తెలిపారు. ప్రకృతిని నియంత్రిచడం ఎవరివల్లా కాదని, అయితే చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి  రక్షించడానికి గడిచిన ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. వారి పరిపాలనలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని విమర్శించారు.
 
టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో చెరువులు, దురాక్రమణలు, భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరిగాయని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది. మీరైనా ఈ పరిస్థితులను సరిచేసారా... మీ తీరు ఎలా ఉన్నదో ఈ విశ్వనగరాన్ని చూస్తే చాలు అని కేసీఆర్ పైన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments