Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాట్సాఫ్ ఎస్పీ, అత్యాచారం బాధితురాలికి ఆర్థిక సహాయం

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:05 IST)
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు. తన జీతంలో విద్యార్థులకు విద్య కోసం సగం డబ్బులను ఇస్తూ ఆపదలో ఎవరైనా ఉంటే వారికి ఆర్థిక సహాయం చేస్తుంటారు ఎస్పీ రమేష్ రెడ్డి.
 
కరోనా సమయంలో రైతుల పొలాల వద్దకు వెళ్ళిన ఎస్పీ వారు పడుతున్న బాధలు చూసి నిత్యావసర వస్తువులను అందజేశారు. వారిని ఆర్థికంగా అందుకున్నారు. ఇలా తనలోని దయాగుణాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు ఎస్పీ.
 
సరిగ్గా రెండురోజుల క్రితం తిరుపతిలో ఒక ఫాస్టర్ చేతిలో యువతి అత్యాచారానికి గురైంది. అసలే నిరుపేద కుటుంబం కావడం.. బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదనతో ఎస్పీ దగ్గర గోడు వెల్లబోసుకుంది. దీంతో ఎస్పీ చలించిపోయారు. బాధితురాలికి తన వంతు సాయంగా 25 వేల రూపాయలను అందజేశారు. 
 
స్వయంగా తన జీతంలోని సగాన్ని 25వేల రూపాయలను చెక్కు రూపంలో బాధితురాలి తల్లికి అందించారు ఎస్పీ. ఎస్పీ సహాయాన్ని అభినందిస్తున్నాయి ప్రజా సంఘాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments