Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం.. ఆ ఇద్దరిని పట్టుకునేందుకు..?

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:46 IST)
హైదరాబాద్‌లోని పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి.
 
పబ్‌లో దాడుల సందర్భంగా డ్రగ్స్‌తో పాటు హాష్ ఆయిల్ సిగరెట్లు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో హాష్ ఆయిల్ సిగరెట్లను రూ.8 వేల చొప్పున విక్రయించినట్లు గుర్తించారు. 
 
మరోవైపు, ఈ కేసులో పరారీలో ఉన్న ఏ3 అర్జున్, ఏ4 కిరణ్ రాజ్‌లను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఇద్దరు విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
 
ఈ క్రమంలో ఇటీవల కిరణ్ రాజు నుంచి పోలీసులకు ఒక ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని... పబ్‌లో వ్యాపార భాగస్వామిని మాత్రమేనని కిరణ్ రాజు అందులో వెల్లడించినట్లు తెలుస్తోంది.
 
కాగా, ఏప్రిల్ 3 తెల్లవారుజామున 3 గంటల సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల సమయంలో దాదాపు 150 మంది యువతీ యుకులు పట్టుబడ్డారు. పబ్‌లో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments