Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పది మంది న్యాయమూర్తులు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (10:30 IST)
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పది మంది న్యాయమూర్తులను నియమిస్తూ భారత రాష్ట్రపతి కార్యాలయం ఆర్డర్‌ కాపీ విడుదల చేసింది. వీరితో పాటు ఐదుగురు న్యాయవాదులు, మరో ఐదుగురు న్యాయాధికారులను నియమించారు. 
 
ఫిబ్రవరి 1వ తేదిన సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురు న్యాయవాదులు, 5 మంది జ్యుడీషియల్ అధికారుల పేర్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. 
 
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ హైకోర్టులో సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య గతంలో 19 ఉండగా కొత్తగా చేరిన 10మందితో కలిపి ఆ సంఖ్య 29కి చేరింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments