Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (16:27 IST)
హైదరాబాద్ ఇందిరాపార్కు (ఇందిరా పార్క్) నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 
 
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జికి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టారు. ఇంకా ఆ స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ రద్దీ తగ్గిపోనుంది. 
 
సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 48 ప్రాజెక్టులలో ఇదొకటి. సిటీ చరిత్రలోనే తొలిసారిగా భూ సేకరణ జరపకుండా, పూర్తిగా ఉక్కుతోనే నిర్మించిన బ్రిడ్జి ఇదే కావడం విశేషం. 
 
దక్షిణాదిలో అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా ఈ వంతెన రికార్డులకెక్కింది. 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ బ్రిడ్జి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.450 కోట్లు వెచ్చించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments